Sunday, 17 October 2021

సీమకు నికర జలాలు కేటాయించాలి -ఢిల్లీలో హర్యానా తరహా ఉద్యమం : బాలకృష్ణ హెచ్చరిక..!!

టీడీపీ హిందూపూర్ ఎమ్మెల్యే బాల‌కృష్ణ రాయలసీమకు కృష్ణాజలాల‌పై పోరుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్పుడు కృష్ణా రివ‌ర్ వ్య‌వ‌హారాలు బోర్డు ప‌రిధిలోకి వెళ్లిపోవ‌డంతో సీమ‌కు నీళ్లు వ‌చ్చే అంశంపై పోరాటం చేయాల‌ని టీడీపీ నిర్ణ‌యం తీసుకుంది. సీమ‌కు కృష్ణా జ‌లాలు, హ‌క్కులు, డిమాండ్ల పేరుతో ఈరోజు హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాల‌కృష్ణ రౌంట్ టేబుల్ స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ స‌మావేశంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3piqIqK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour