Sunday, 17 October 2021

చివరి అవకాశం: సోనియా గాందీకి 13 పాయింట్ల అజెండాతో నవజ్యోత్ సింగ్ సిద్ధూ లేఖ

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మరోసారి పార్టీ అధిష్టానాన్ని హెచ్చరించారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హెచ్చరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రచారంలో అనుసరించాల్సిన 13 పాయింట్ అజెండాను అందులో పొందుపర్చారు. అంతేగాక, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలను వివరించేందుకు సమయం ఇవ్వాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vkmoIB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour