Friday, 8 October 2021

రాష్ట్ర ఆదాయం ఎటు పోతుంది ; ప్రభుత్వోద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లపై పవన్ కళ్యాణ్ ప్రశ్నాస్త్రాలు!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు వైసిపి సర్కార్ ను టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, విశ్రాంతి ఉద్యోగులకు పింఛన్లు ఏవి అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు సకాలంలో చెల్లించకపోవడం ప్రభుత్వానికి లోపించిన ఆర్థిక క్రమశిక్షణను తెలియజేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. వైసీపీ ప్రభుత్వ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mGG9Xb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour