Friday, 8 October 2021

దసరా వేళ తుపాను ముప్పు - ఉత్తర కోస్తాలో తీరం దాటే ఛాన్స్ : నేటి నుంచి వర్షాలు..!!

దసరా పండుగ వేళ ఏపీ జిల్లాలకు తుపాను ముప్పు పొంచి ఉంది. రేపు (10వ తేదీ) ఉత్తర అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ప్రకటించింది. ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వ వర్గాలకు సమాచారం ఇచ్చింది. అల్పపీడనం దసరా నాటికి ఉత్తర కోస్తాలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ది క్రమంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2YvWxBp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour