Wednesday, 6 October 2021

బద్వేలు బీజేపీ అభ్యర్దిగా సురేష్ : టీడీపీ ఓట్ బ్యాంకుపైనే గురి : పవన్ రూటు అటే- ఢిల్లీకి రిపోర్ట్..!!

ముఖ్యమంత్రి సొంత ఇలాకా కడప జిల్లాలోని బద్వేల ఉప ఎన్నికకు బీజేపీ తమ అభ్యర్ధిని ప్రకటించింది. 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్ధి వెంకట సుబ్బయ్య మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధిగా వెంకట సుబ్బయ్య సతీమణి సుధ బరిలో ఉన్నారు. మరణించిన ఎమ్మెల్యే కుటుంబానికే టిక్కెట్ ఇవ్వటంతో ఏకగ్రీవానికి సహకరించాలని వైసీపీ కోరింది. అప్పటికే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3acFbMi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour