Wednesday, 6 October 2021

మళ్ళీ భయపెడుతున్న కరోనా: గత 24 గంటల్లో 22 వేలకు పైగా కొత్త కేసులు, 318 మరణాలు

భారతదేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత రెండు రోజులుగా 20 వేలకు దిగువన నమోదైన కరోనా కేసులు, మళ్లీ ఈ రోజు క్రమంగా పెరిగాయి. గత 24 గంటల్లో భారతదేశం 22,431 కొత్త కరోనా కేసులను నివేదించింది. నిన్న నమోదు అయిన కరోనా కేసుల కంటే, ఈరోజు నమోదైన కేసులు 19% ఎక్కువ. ఇదే సమయంలో 318

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Bj6znK
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour