Tuesday, 12 October 2021

విశాఖ ఏజెన్సీలో తుపాకీల మోత; ఏఓబీలో ఎన్‌కౌంటర్, ఇద్దరు మహిళా మావోలతో సహా ముగ్గురు మృతి

ఆంధ్ర ఒడిశా సరిహద్దు తుపాకీ మోతలతో దద్దరిల్లింది. గత కొద్దిరోజులుగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు బోర్డర్లో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా, విశాఖ ఏజెన్సీ సరిహద్దు గ్రామం తులసి పాడు ప్రాంతంలో మావోయిస్టులు పోలీసుల మధ్య ఎదురుకాల్పుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Dx4Z2h
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour