Tuesday, 12 October 2021

బ్లాక్ అవుట్‌పై బాంబు పేల్చిన మంత్రి: సెంట్రల్ జనరేషన్ స్టేషన్ల నుంచి 15 శాతం రాష్ట్రాలకు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాలు బొగ్గు ఉత్పత్తిని స్తంభింపజేశాయి. వరద నీరు ముంచెత్తడంతో బొగ్గు గనుల్లో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గు సరఫరా ఉండట్లేదు. బొగ్గు వెలికితీత పనులు నిలిచిపోయాయి. దీని ప్రభావం థర్మల్ కేంద్రాలపై పడింది. బొగ్గు ఆధారంతో నడిచే థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి మందగించింది. దేశవ్యాప్తంగా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DMSAaT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour