Thursday, 21 October 2021

69 లక్షల మంది ఒక్క డోస్ టీకా కూడా తీసుకోలేదు - తేలిగ్గా తీసుకోవద్దు: తెలంగాణ డీహెచ్ హెచ్చరిక..!!

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ వంద కోట్లకు చేరింది. తెలంగాణలో ఒకటి లేదా రెండు రోజుల్లో రెండు కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి కానుంది. కానీ, అనూహ్యంగా అసలు వ్యాక్సిన్ తీసుకోని వారి సంఖ్య భారీగా ఉంది. దీని పైన ప్రజారోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 69 లక్షల మంది ఇంకా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3B2MAZJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour