Thursday, 21 October 2021

వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డ్ .. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులను దాటిన వ్యాక్సినేషన్ హిస్టరీ !!

భారతదేశం వ్యాక్సినేషన్ లో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక మహోద్యమంలా భారతదేశం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం మరో కీలక ఘట్టానికి చేరుకుని రికార్డు సృష్టించింది. ప్రస్తుతం భారతదేశం వందకోట్ల మైలురాయిని అధికమించి ముందుకు సాగుతుంది. చైనా తరువాత 100 కోట్లు వ్యాక్సిన్ డోసులను అధిగమించిన రెండవ దేశంగా భారతదేశం నిలిచింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aZ6nyo
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour