Sunday, 10 October 2021

భారత్ లో క్షీణిస్తున్న కరోనా కొత్త కేసులు, యాక్టివ్ కేసులు, రోజువారీ కేసుల నమోదులో టాప్ 5 రాష్ట్రాలివే !!

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసుల కొనసాగింపు జరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో భారతదేశంలో 18,132 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదు కావడం భారతదేశానికి ఊరటనిస్తుంది. క్రియాశీల కేసులు కూడా క్రమంగా తగ్గుతున్న పరిస్థితి భారత దేశంలో కరోనా క్షీణతను సూచిస్తుంది. మళ్ళీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3FAvF43
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour