Sunday, 10 October 2021

ఆ ఒక్క నిబంధన-25 కోట్లు మిగుల్చుకున్న వైసీపీ సర్కార్-లక్షమందికి పెన్షన్లు దూరం

ఏపీలో వైసీపీ సర్కార్ ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉంది. ఏ రోజు కారోజే, ఏ వారం ఆ వారమే, ఏ నెల ఆ నెలే అన్నట్లుగా పరిస్ధితి మారిపోయింది. అప్పుల కోసం ఎక్కని గడప లేదు, దిగని గడప లేదు. దీంతో ఖజానాపై సంక్షేమ పథకాల అమలు ద్వారా పడుతున్న ఆర్ధిక భారాన్ని తగ్గించుకునేందుకు దారులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3Aux8VU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour