Monday, 4 October 2021

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే కేంద్రం నుంచి రూ.5 వేలు ప్రోత్సాహకం-ప్రెస్ రివ్యూ

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహించేందుకు కేంద్రం సరికొత్త పథకం ప్రకటించిందని సాక్షి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్‌ 15

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A5yaYc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour