Monday, 6 September 2021

Wife: అర్దరాత్రి నడిరోడ్డులో భార్యను చంపేసి ఇంటికి ఫోన్ చేశాడు, సినిమా స్టోరీ చెప్పిన భర్త, విచారణలో !

బెంగళూరు/ హాసన్: మూడు సంవత్సరాల క్రితం యువతి, యువకుడు కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి చెయ్యడంతో ఇరు వర్గాలకు చెందిన బంధువులు అందరూ దంపతుల ఇంటికి వెళ్లి వస్తున్నారు. దంపతుల మద్య సంవత్సరం నుంచి గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు, బంధువులు అనేకసార్లు పంచాయితీలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nl82pJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour