Monday, 6 September 2021

యూపీలో డెంగ్యూ, అంతుచిక్కని వైరల్ జ్వరాల కలవరం: ఫిరోజాబాద్‌లో 105 కొత్త కేసులు

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ వైపు కరోనావైరస్ కేసులు తగ్గుతుండగా.. మరోవైపు విపరీతంగా వ్యాప్తిచెందుతున్న వైరల్ జ్వరాలు ఆందోళనకలిగిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ వైరల్ జ్వరాల బారినపడి పదుల సంఖ్యలో మృతి చెందారు. వందలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఒక్క ఫిరోజాబాద్‌లోనే 105 మంది డెంగ్యూ జ్వరతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WZyb2c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour