Wednesday, 15 September 2021

China earthquake: వణికిన డ్రాగన్ కంట్రీ: 69 వేలమందిని బలిగొన్న ఆ ప్రావిన్స్‌లోనే మళ్లీ

బీజింగ్: ప్రాణాంతక కరోనా వైరస్‌కు పుట్టినిల్లుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చైనాలో భారీ భూకంపం సంభవించింది. దేశ ఆగ్నేయ ప్రాంతంలో సంభవించిన భూప్రకంపనల తీవ్రత అనూహ్యంగా ఉంటోంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు కంపించాయి. ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భూకంప తీవ్రతకు ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nIf9Zv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour