Wednesday, 15 September 2021

భారత్ లో మళ్ళీ పెరిగిన కొత్త కేసులు, మరణాలు .. తాజాగా 30,570 కరోనా కేసులు, 431 మరణాలు

భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. దేశంలో గత 24 గంటల్లో 30,570 తాజా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇది నిన్నటి కంటే 12.4 శాతం ఎక్కువ. గత రెండు రోజులుగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత ఇండియా మళ్ళీ 30 వేల మార్కును దాటింది. భారత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nC9fc1
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour