Saturday, 4 September 2021

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు... తేదీలు ఖరారు...? ఎప్పటినుంచి ప్రారంభమవుతాయంటే...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ నెల 21 లేదా 22 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఐదు లేదా ఆరు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. డిసెంబరులో మరోమారు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకేసారి ఎక్కువ రోజులు సమావేశాలు నిర్వహించడం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2WTeaKQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour