Saturday, 4 September 2021

కేసీఆర్ ఫాంహౌస్‌లో ఏం చేస్తారో తెలుసా: దేవేంద్ర ఫడ్నవీస్ ఫైర్, ఏకిపారేసిన బండి సంజయ్

వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామయాత్ర పాదయాత్రలో శనివారం మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ చేపట్టిన ‘ప్రజా సంగ్రామ యాత్ర' తెలంగాణలో రాజకీయ మార్పు తీసుకువస్తుందన్నారు. 

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3BEoXas
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour