Monday, 13 September 2021

బహ్రెయిన్ లో శ్రీకాకుళం వాసుల నరకయాతన-రక్షించాలని విదేశాంగమంత్రి జైశంకర్ కు సాయిరెడ్డి వినతి

ఏపీలోని పలు జిల్లాల నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి వెతుక్కుంటూ వెళ్లిన వారు కరోనాతో పాటు వివిధ సమస్యల నేపథ్యంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలా మన రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా నుంచి బహ్రెయిన్ వెళ్లిన పలువురు శ్రీకాకుళం వలసదారులు నరకయాతన ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం జిల్లా నుంచి బహ్రెయిన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EfSM3s
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour