Monday, 13 September 2021

ఏపీ ప్రభుత్వానికి అమరావతిలో మరో షాక్ : అసైన్డ్ రైతులకు ఊరట -ఆ జీవో పై స్టేటస్ కో..!!

అమరావతి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి వరుసగా షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానంలో నిలబడటం లేదు. తాజాగా.. అమరావతి పరిధిలో అసైన్డ్ భూముల కు సంబంధించిన వ్యవహారంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవో పైన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3k8okAd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour