Monday, 20 September 2021

సైదాబాద్ హత్యాచార ఘటన : చిన్నారి అస్థికలను కృష్ణా నదిలో కలిపిన తల్లిదండ్రులు

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఇటీవల హత్యాచారానికి గురైన చిన్నారి అస్థికలను తల్లిదండ్రులు కృష్ణా నదిలో కలిపారు.నాగార్జునసాగర్‌లోని శివాలయం పుష్కర్‌ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నదిలో అస్థికలు కలిపారు.ఈ సందర్భంగా చిన్నారి బంధువులు మాట్లాడుతూ... నిందితుడు రాజు మరణంపై తమకు సంతృప్తి లేదన్నారు.నిందితుడిని తమకు అప్పగించి ఉంటే బాగుండేదన్నారు.భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3EKYTgr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour