ఉన్నత చదువు చదివి... చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క... తప్పనిసరి పరిస్థితుల్లో స్వీపర్గా పనిచేస్తున్న ఓ మహిళకు మంత్రి కేటీఆర్ చేయూతనిచ్చారు.జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఆమెకు గౌరవప్రదమైన ఉద్యోగం ఇప్పించారు.మంత్రి చేయూతకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. రజనీ అనే మహిళ గత ఆర్నెళ్లుగా జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఎమ్మెస్సీ ఆర్గానిక్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lHKtET
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment