Friday, 3 September 2021

కాబూల్‌లో తాలిబన్ల అరాచకం... పంజ్‌షీర్‌‌పై గెలుపు సంబరాల్లో కాల్పులు... పలువురు మృతి...

ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమణతో తాలిబన్లు ఎంతలా సంబరాలు జరుపుకున్నారో... పంజ్‌షీర్‌ను హస్తగతం చేసుకున్నామని అంతకు రెట్టింపు సంబరాలు జరుపుకుంటున్నారు. దశాబ్దాలుగా తమకు కొరకరాని కొయ్యలా మారిన పంజ్‌షీర్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడాన్ని అతిపెద్ద విజయంగా వారు భావిస్తున్నారు. పంజ్‌షీర్‌ను ఆక్రమించుకున్నామని తాలిబన్ ఫైటర్లు ప్రకటించడంతో... శుక్రవారం ఆఫ్గనిస్తాన్ వ్యాప్తంగా తాలిబన్లు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zJNgDf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour