భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. 40 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్న తీరు భారత్ కు ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో పోలిస్తే భారత దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. భారతదేశంలో గత 24 గంటల్లో 42,618 కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులలో నిన్నటి కంటే 6% తగ్గుదల నమోదయింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Vd8E4Q
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment