Sunday, 12 September 2021

జేసి కుటుంబమే టీడీపీకి సమస్య-ప్రభాకర్ చౌదరి ఫైర్ : ఒంటరవుతున్న బ్రదర్స్-అహంకారమంటూ..!!

అనంతపురంలో టీడీపీ నేతల అంతర్గత విభేదాలు మరోసారి బయటకు వచ్చాయి. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆధిపత్య పోరుతో ఒకరి పైన మరొకరు రాజకీయం చేసిన నేతలు..ఇప్పుడు మరలా అదే పంథా అనుసరిస్తున్నారు. టీడీపీ తమ పార్టీకి కంచుకోటగా భావించే అనంతపురం జిల్లాలో 2019 ఎన్నికల్లో జిల్లాలో రెండు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలిచింది. అందులో హిందూపూర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hrG7QV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour