Sunday, 12 September 2021

ఉత్తరప్రదేశ్‌- గోవా అసెంబ్లీ బరిలో శివసేన : ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందంటే : సంజయ్ క్లారిటీ..!!

బీజేపీ కు మరో జలక్ ఇచ్చేందుకు శివసేన సిద్దమవుతోంది. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది బీజేపీ లక్ష్యం గా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్ బీజేపీ ముఖ్య నేతలకు వ్యక్తిగత ప్రతిష్ఠాత్మక అంశంగా మారుతోంది. ఈ సమయంలో శివనసేన నేత..ఎంపీ సంజయ్ రౌత్ కీలక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3z8XA6K
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour