సింహాలగడ్డ పంజ్షీర్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందా... పంజ్షీర్ యోధులను తాలిబన్లు చిత్తు చేశారా... ప్రస్తుతం పంజ్షీర్లో నెలకొన్న పరిస్థితేంటి... ఈ ప్రశ్నలకు కచ్చితమైన,స్పష్టమైన సమాధానాలు దొరకట్లేదు. తాలిబన్లు మాత్రం పంజ్షీర్ను జయించామని... ప్రస్తుతం ఆ ప్రావిన్స్ తమ ఆధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు. మరోవైపు ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఆ ప్రకటనను ఖండించారు. తాలిబన్లతో పంజ్షీర్ తిరుగుబాటు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n1mgvr
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment