Friday, 3 September 2021

సింహాలగడ్డ పంజ్‌షీర్‌ను తాలిబన్లు ఆక్రమించేశారా-ఆ ప్రకటనలో నిజమెంత-ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది

సింహాలగడ్డ పంజ్‌షీర్ తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయిందా... పంజ్‌షీర్ యోధులను తాలిబన్లు చిత్తు చేశారా... ప్రస్తుతం పంజ్‌షీర్‌లో నెలకొన్న పరిస్థితేంటి... ఈ ప్రశ్నలకు కచ్చితమైన,స్పష్టమైన సమాధానాలు దొరకట్లేదు. తాలిబన్లు మాత్రం పంజ్‌షీర్‌ను జయించామని... ప్రస్తుతం ఆ ప్రావిన్స్ తమ ఆధీనంలోనే ఉందని ప్రకటించుకున్నారు. మరోవైపు ఆఫ్గనిస్తాన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ఆ ప్రకటనను ఖండించారు. తాలిబన్లతో పంజ్‌షీర్ తిరుగుబాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n1mgvr
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour