కర్ణాటకలో ఇటీవల ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్పై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారు.నిందితుల్లో ఒకరు ఆమె స్నేహితుడు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైతే రెండు వెర్షన్లు తెర పైకి వచ్చాయి. బాధితురాలు బాన్సవాడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DM5Vkp
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment