Friday, 3 September 2021

బెంగళూరులో దారుణం... ఏపీ యువతిపై నైజీరియన్ల అత్యాచారం... తెర పైకి రెండు వెర్షన్లు...

కర్ణాటకలో ఇటీవల ఎంబీఏ విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన మరవకముందే మరో అత్యాచార ఘటన చోటు చేసుకుంది.బెంగళూరులోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న మహిళా హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌పై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారు.నిందితుల్లో ఒకరు ఆమె స్నేహితుడు కావడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికైతే రెండు వెర్షన్లు తెర పైకి వచ్చాయి. బాధితురాలు బాన్సవాడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DM5Vkp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour