Sunday, 5 September 2021

టీచర్స్ డే - చంద్రంపాలెం జెడ్‌పీ స్కూల్: ‘కార్పొరేట్ స్కూల్‌ మాన్పించి ఈ సర్కారు బడిలో వేస్తున్నారు’

విశాఖపట్నం జిల్లా చంద్రంపాలెంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అత్యధిక మంది పిల్లలు చదువుతున్న సర్కారు బడిగా రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకుంది. ఈ స్కూల్‌లో 4 వేల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. 1975లో వంద మంది విద్యార్థులతో ఈ పాఠశాల ప్రారంభమైంది. కానీ సెప్టెంబర్ 3 2021 నాటికి ఇక్కడ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38HFRbP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour