Sunday, 5 September 2021

13 మంది పోలీసుల మృతి.. చెక్ పోస్ట్ లక్ష్యంగా ఐఎస్ ఉగ్రమూకల దాడి.. పలువురికి గాయాలు

ఇరాక్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. పోలీస్ చెక్ పోస్టును లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 13 మంది ఇరాక్ పోలీసులు మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. అల్ రషాద్ ప్రాంతంలో కిర్కుక్ నగరానికి సమీపంలో అర్ధరాత్రి తర్వాత ఈ దాడి జరిగిందని ఇరాక్ భద్రతా బలగాలు వెల్లడించాయి.ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DMkqVj
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour