Saturday, 11 September 2021

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అనిత లేఖాస్త్రం.. మహిళలపై అఘాయిత్యాలు, దిశా చట్టంపై సూటి ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రేమోన్మాది చేతిలో దారుణంగా హత్యకు గురైన రమ్య హత్యోదంతం తరువాత పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన కార్యక్రమాలలో భాగంగా టీడీపీ అధికార పార్టీ పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2VynK57
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour