ఏపీ లో సినీ ఇండస్ట్రీకి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం పైన ఇప్పటి వరకు టాలీవుడ్ ప్రముఖులు ఎవరూ స్పందించలేదు. కానీ, తమిళ హీరోల నుంచి మద్దతు వస్తోంది. ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీలో సినిమా టిక్కెట్లను ప్రభుత్వ విభాగమైన ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుంచి విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A4SDxd
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment