Saturday, 4 September 2021

జగన్ అడ్డాపై చంద్రబాబు సవాల్ : అక్కడి నుంచే ఎటాక్ : జమ్మలమడుగులో కీలక మలుపు..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉంది. అయితే, రెండు పార్టీల అధినేతలను వారి సొంత ఇలాఖాల్లోనే దెబ్బ తీసేందుకు వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలో కేవలం ఆయన ఒక్కరే గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆ తరువాత జరిగిన పంచాయితీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3DWJskO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour