Saturday, 4 September 2021

వరంగల్‌లో దారుణం... చిట్టీ డబ్బులు అడిగిన దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చిట్ ఫండ్ ఏజెంట్ భార్య

హన్మకొండ జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. ఓ చిట్ ఫండ్ ఏజెంట్,అతని భార్య దారుణానికి ఒడిగట్టారు. చిట్టి డబ్బులు అడిగినందుకు ఓ దంపతులపై దాడికి పాల్పడ్డారు. వారిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ దంపతులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... హన్మకొండలోని బాలసముద్రం ప్రాంతానికి చెందిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3zLdtl2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour