ఆప్ఘనిస్తాన్ నుంచి భారత్ కు అక్రమంగా తరలించిన హెరాయిన్ గుజరాత్ లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన ఘటన తర్వాత దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీతోనూ దీనికి లింకులున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చినా ప్రభుత్వంతో పాటు డీజీపీ కూడా వీటిని ఇన్నాళ్లూ తోసిపుచ్చుతూ వచ్చారు. కానీ తాజాగా ఆప్ఘన్ హెరాయిన్ రవాణాలో నిందితుడిగా డీఆర్ఐ అధికారులు అరెస్టు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i5u5gG
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment