Saturday, 25 September 2021

ఇమ్రాన్ కశ్మీర్ ప్రస్తావనపై భారత్ తీవ్ర అభ్యంతరం-అక్రమిత ప్రాంతాలు వదిలివెళ్లాలని వార్నింగ్

ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ ప్రస్తావనపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. గతంలోనూ ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించగా.. భారత్ దీనికి కౌంటర్లు ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఇమ్రాన్ ప్రసంగంలో కశ్మీర్ ప్రస్తావనపై భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఐరాస సాధారణ సభలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ALIINi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour