Saturday, 11 September 2021

రెచ్చిపోతున్న తాలిబన్లు-ఆప్ఘన్ లో దాడులపై ఐరాస ఆగ్రహం-చర్యలకు దిగుతుందా ?

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం స్ధానంలో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే రెచ్చిపోతున్నారు. నిన్న మొన్నటివరకూ తిరుగుబాటుదారులపై మాత్రమే దాడులు చేసిన తాలిబన్లు.. ఇఫ్పుడు నిరసనకారులు, ప్రజలు, జర్నలిస్టులపైనా దాడులకు దిగుతున్నారు. తద్వారా ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పరిస్ధితుల్ని తమ అదుపులోకి తెచ్చుకోవాలని వారు భావిస్తున్నారు. తాలిబన్ల దాడులతో ఆప్ఘనిస్తాన్ లో భయానక పరిస్ధితులు నెలకొంటున్నాయి. దీనిపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nvkeUy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour