Friday, 10 September 2021

భారత్ లో కరోనా : కొత్త కేసులలో కాస్త ఊరట ; అయినా కేరళతోనే టెన్షన్ , తాజా కేసులు ఎన్నంటే !!

దేశంలో కరోనా కేసులు విజృంభణ కొనసాగుతూనే ఉంది. కాస్త హెచ్చుతగ్గులతో కరోనా కేసులు నిత్యం నమోదవుతున్నాయి. భారతదేశం గత 24 గంటల్లో 33,376 కొత్త కోవిడ్ -19 కేసులను నమోదు చేసింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 308 కరోనా మరణాలను నివేదించింది. కేసుల సంఖ్య గురువారం 34,973 నుండి స్వల్పంగా తగ్గినప్పటికీ, ఈ వ్యాధి బారిన పడిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3A2Kjhb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour