Wednesday, 29 September 2021

అమరరాజా భూ ఆక్రమణ : టీడీపీ ఎంపీ జయదేవ్ పై కేసు నమోదు : గల్లా అరుణతో సహా..కోర్టు ఆదేశాలతో..!!

టీడీపీ ఎంపీ..అమరరాజా సంస్థల అధినేత గల్లా జయదేవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన పొలం ఆక్రమించారంటూ ఆయన పైన ఒక రైతు న్యాయస్థానం లో పిటీషన్ దాఖలు చేసారు. దీంతో..కోర్టు ఆదేశాలతో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సహా 12 మందిపై కేసులు నమోదు చేసారు. అందులో గల్లా రామచంద్రనాయుడు పేరు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m5UvQq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour