Wednesday, 29 September 2021

రాజమండ్రిలో మెగా బ్రదర్స్ పర్యటనలు .. రేపు చిరంజీవి, ఎల్లుండి పవన్ కళ్యాణ్ టూర్, ఫ్యాన్స్ లో జోష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మెగాఫ్యామిలీపై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన విమర్శలతో మొదలైన రాజకీయ రచ్చ చిలికి చిలికి గాలివానగా మారింది. ఇక ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CXLqzR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour