Monday, 27 September 2021

పెన్షన్లపై వైసీపీ ప్లాన్ అదే-బయటపెట్టిన సజ్జల-వీళ్లకు తీస్తేనే కొత్తవారికి-అర్హత రాగానే మళ్లీ

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా పింఛన్లను లబ్దిదారులకు అందించడం మొదలుపెట్టింది. అర్హతలు ఉన్నా లేకపోయినా, నేతలు, వాలంటీర్ల సిఫార్సులతో పించన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు అవే ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారిపోతున్న పరిస్ధితి. దీంతో ఇప్పుడు క్రమంగా వాటిని తొలగించడం మొదలుపెట్టారు. ఇది సహజంగానే లబ్దిదారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కానీ వైసీపీ అసలు ప్లాన్ మాత్రం వేరేగా ఉన్నట్లు కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CXx2I9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour