Monday, 27 September 2021

బద్వేల్ -హుజూరాబాద్ బై పోల్ షెడ్యూల్ ప్రకటన : వచ్చే నెల 30న పోలింగ్ - నవంబర్ 2న ఫలితాలు..!!

తెలుగు రాష్ట్రాల్లో మరో ఎన్నికల సమరానికి తెర లేచింది. కొద్ది నెలలుగా నిరీక్షిస్తున్న ఏపీలోని బద్వేలు - తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు లో 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Ztg1a4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour