Sunday, 19 September 2021

కేంద్రంతో పవన్ ఇక అమీతుమీ ? బీజేపీకి టాటాకు ముహుర్తం ! నాదెండ్ల ప్రకటనతో చర్చ

ఏపీలో రెండేళ్ల క్రితం బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో ఆ పార్టీకి బ్రేక్ అప్ చెప్పేయబోతున్నారా ? ఇప్పటికే బీజేపీ పోరాటాలకు దూరంగా ఉంటున్న జనసేనాని.. త్వరలో కాషాయ పార్టీ తీసుకున్న ఓ కీలక నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించబోతున్నారు. అంటే కాషాయంపై పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న మాట. దీంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CHy4rF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour