Monday, 20 September 2021

మంత్రి రంగనాధ రాజు రాజీనామా తప్పదా..!! ఆ ఎమ్మెల్యేల పైనా-సడన్ గా : సీఎం జగన్ కఠినంగానే- ఎందుకంటే...!!

ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాలు పూర్తి వెల్లడయ్యాయి. ఇందులో అధికార వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించింది. తుది ఫలితాలను చూస్తే..రాష్ట్రవ్యాప్తంగా 7,219 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు జరగ్గా.. 5998 చోట్ల వైకాపా, 826 చోట్ల తెదేపా, 177 చోట్ల జనసేన, 28 చోట్ల భాజపా, 15 చోట్ల సీపీఎం, 8 చోట్ల సీపీఐ, 157 చోట్ల ఇండిపెండెంట్‌ అభ్యర్థులు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3CrdXgV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour