Thursday, 23 September 2021

పెగాసస్ కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం-విచారణకు త్వరలో నిపుణుల కమిటీ

దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ గూఢచర్యం కేసులో విచారణ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. పెగాసస్ కేసు విచారణ కోసం నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ఇవాళ ప్రకటించింది. దీనిపై వచ్చేవారం పూర్తి ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సీనియర్ న్యాయవాది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hZlr3f
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour