Thursday, 23 September 2021

జగన్ సర్కార్ కు భారీ ఊరట-ఐదుగురు ఐఎఎస్ లకు శిక్ష తీర్పు కొట్టేసిన హైకోర్టు డివిజన్ బెంచ్

ఏపీ హైకోర్టులో వరుస ఎదురుదెబ్బలతో విమర్శల పాలవుతున్న వైసీపీ సర్కార్ కు ఇవాళ భారీ ఊరట దక్కింది. ప్రభుత్వంలో సేవలందించిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ ఇవాళ కొట్టేసింది. దీంతో ఈ ఐదుగురు అధికారులతో పాటు ప్రభుత్వానికీ భారీ ఊరట దక్కినట్లయింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3i0J3nR
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour