Tuesday, 28 September 2021

యంగ్ బ్లడ్: కాంగ్రెస్‌లోకి జెఎన్‌యూ మాజీ స్టూడెంట్స్ లీడర్: ఈ మధ్యాహ్నమే

న్యూఢిల్లీ: ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న అన్ని ఎన్నికల్లోనూ వరుస పరాజయాలను చవి చూసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఏడాది అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. కేరళలో వరుసగా రెండోసారి కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ స్వయంగా లోక్‌సభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న రాష్ట్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3obsPwf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour