Tuesday, 28 September 2021

హమ్మయ్య .. ఆరు నెలల తర్వాత 20వేల దిగువకు కరోనా కొత్త కేసులు, భారత్ కు భారీ ఉపశమనం

భారతదేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గడం ఊరటనిస్తుంది. 200 రోజుల అనంతరం 20 వేల దిగువకు కరోనా కేసులు నమోదు కావడం భారత దేశానికి పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, గత 24 గంటల్లో భారతదేశంలో 18,795 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3m2aWxi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour