ప్రపంచంలోనే తొలిసారిగా క్యూబా దేశం తమ చిన్నారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మొదటగా రెండు సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నపిల్లలకు టీకాలు వేయడం ప్రారంభించింది. పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు పిల్లలందరికీ టీకాలు వేయించాలని లక్ష్యంగా పెట్టుకున్న క్యూబా ఈ క్రమంలోనే చిన్నారులకు వ్యాక్సినేషన్ ప్రారంభించినట్టు నివేదికలు చెబుతున్నాయి .కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3h897NF
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment